కేంద్రం మంత్రి నితిన్‌ గడ్కరీతో రాష్ట్ర ఎంపీలు భేటీ
మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పలు సమస్యలపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో లోక్‌సభ సభ్యులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు సమావేశమయ్యారు. జాతీయ రహదారి 44 పరిధిలో కొత్తూరు నుంచి కొత్తకోట వరకు సర్వీసు రోడ్డు నిర్మాణం లేక జనం పడుతున్న ఇబ్బందు…
పోలీసు కుట్రతో చంద్రబాబుపై దాడి: అచ్చెన్న
పోలీసు కుట్రతో చంద్రబాబుపై దాడి: అచ్చెన్న విజయవాడ: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పర్యటన సమయంలో బస్సుపై దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆనాటి సంఘటనను వివరించారు. అనంతరం ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాజధానిపై స…
కడప జిల్లాలో టీడీపీ ఖాళీ
కడప జిల్లాలో టీడీపీ ఖాళీ సాక్షి, కడప :  జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిందని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన వారంతా నేడు బీజేపీలోకి ఫిరాయించారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కడపలోన…
Image
గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంగా..
ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామి సంస్థ మేఘా ఇంజనీరింగ్ సామాజిక సేవలోనూ ముందుంటోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. మరోవైపు క్యాన్సర్ బాధిత చిన్నారులను అక్కున చేర్చుకుని, వారికి మధ్యాహ్న భోజనంతోపాటు …
సంక్షేమ పథకాలే అజెండా..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత మొదటి సారి జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఈ సమావేశం జరగనుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ…