ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పునిచ్చారు: కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సరికొత్త తీర్పునిచ్చారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకముంచి మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఇవాళ ఢిల్లీ ప్రజలకు…